అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన

-జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వర్షాకాలంలో సరైన నీటి పారుదల నెట్‌వర్క్, క్లియర్ వాటర్ లాగింగ్ పాయింట్ల కోసం మెరుగైన సమన్వయా న్ని నిర్ధారించడానికి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ లు, ఇంజనీరింగ్ సిబ్బంది, హైడ్రా సిబంది తో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ లు, ఇంజనీరింగ్ అధికారులు, హైడ్రా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News