నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి....

నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి....

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన రెండు రోజుల పాటు అక్కడ пребసించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై వారి తో చర్చించనున్నారని చెబుతున్నారు.అదే సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో పాటు పలువురు అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలను ఆకర్షించడానికి ఈ సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.

Tags:

About The Author

Latest News