ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని ఉత్తర్వులు జారీ...
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని డీఈవో అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. కావున జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రైవేట్ విద్య సంస్థల యాజమాన్యాలు సహకరించాలని సూచించారు...
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...