పులాంగు కెనాల్ లో మృతదేహం లభ్యం..
మృతుడు వేముల రాజమౌళిగా గుర్తింపు...
By Ram Reddy
On
దర్యాప్తు చేపట్టిన పోలీసులు...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో టౌన్ పరిధిలో గల వంద ఫీట్ల రోడ్డు లో శ్రీ భీమరాయ ఆలయ సమీపంలోని నూతనంగా నిర్మించిన పులాంగ్ బ్రిడ్జి కాలువలో వేముల రాజమౌళి అనే 60 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది.. అయితే మృతుడుకి అనారోగ్యంగా ఉండేవాడని, మందులు వాడుతున్నారని వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు... అలాగే 16వ తేదీ ఉదయం నుండి కనబడడం లేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.. అయితే ఏదైతే కెనాల్ లో ఎక్కువ నీరు ఎక్కువ లేవు. మరి ఏ విధంగా చనిపోయాడనే కోణంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...