పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
అయితే, అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా అనేకమంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం జరిగిన రథయాత్రలో సుమారు 625 మంది భక్తులు అస్వస్థతతో ఆసుపత్రులకు తరలించబడ్డారని అధికారులు తెలిపారు. రథాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డ సమయంలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.అయినప్పటికీ ప్రాథమిక చికిత్స తర్వాత చాలామంది డిశ్చార్జ్ అయ్యారు. సంతోషకరంగా, ఈ కార్యక్రమంలో ఏవైనా ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.రథయాత్రకు ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హాజరై, జగన్నాథుడు, సుభద్రా, బలభద్రుల రథాలను లాగి ప్రత్యేక పూజలు చేశారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...