గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....

 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....

లోక‌ల్ గైడ్, అమరావతి: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.ఈ కమిటీలో ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ ఉన్నారు.పుష్కరాల నిర్వహణను విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణను ఈ ఉపసంఘం రూపొందించనుంది. సంబంధిత శాఖల అధికారులు ఉపసంఘానికి పూర్తిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:

About The Author

Latest News

షరతులకు రెండు దేశాలూ ఓకే.. షరతులకు రెండు దేశాలూ ఓకే..
లోక‌ల్ గైడ్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం జూలై 8నాటికి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందానికి సంబంధించిన అన్ని నిబంధనలను...
మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో వ‌స్తున్న అల్లరి న‌రేష్‌.....
ఎల్లమ్మకు రెండో బోనం......
మియాపూర్ కి చెందిన యలమంచి ఉదయ్ కిరణ్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎన్.వి.నాగజ్యోతికి పీహెచ్డీ
ప్లాస్టిక్ భూతని తరిమికొడదాం 
కేంద్ర హోంశాఖ మాత్యుల పర్యటన