దేవాలయానికి యాంత్రిక ఏనుగు బహుకరించిన నటి త్రిష

దేవాలయానికి యాంత్రిక ఏనుగు బహుకరించిన నటి త్రిష

 లోక‌ల్ గైడ్

నటి త్రిష, చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కేటిల్ ఇన్ ఇండియా (PFCI) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి యాంత్రిక ఏనుగును బహుకరించారు. తమిళనాడులోని అరుప్పుకోట్టైలో ఉన్న శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి ‘గజ’ అనే పేరుతో యాంత్రిక ఏనుగును అందించారు.  ఈ ఏనుగును ఆలయానికి సంప్రదాయ మంగళవాయిద్యాల చప్పుళ్ల మధ్య అందజేశారని PFCI నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులో ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహుకరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Tags:

About The Author

Latest News