కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు 

కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో గల కాశీ వేద పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆసనాలు నేర్పుతున్న యోగ గురువు గవ్వయ్య, ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు అగ్గనూర్ బస్వo , వేద పాఠశాల అధ్యాపకుడు సంగయ్య స్వామి  విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News