కిషన్ నగర్ వేద పాఠశాలలో యోగ చేసున్న విద్యార్థులు
By Ram Reddy
On
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో గల కాశీ వేద పాఠశాల లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ఆసనాలు నేర్పుతున్న యోగ గురువు గవ్వయ్య, ఈ కార్యక్రమంలో వేద పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు అగ్గనూర్ బస్వo , వేద పాఠశాల అధ్యాపకుడు సంగయ్య స్వామి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...