సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధం

సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధం

లోక‌ల్ గైడ్ : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.

Tags:

About The Author

Latest News

సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం – 51 మంది మృతి సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం – 51 మంది మృతి
లోక‌ల్ గైడ్: తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పరిశ్రమ ప్రమాదంసంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న పేలుడు దుర్ఘటన భయానక ఘటనగా మారింది....
నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం...
క్రీడలు జీవితాన్నే మార్చేస్తాయి...
ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజం
మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 గురికి జైలు శిక్ష మరియు 6 మందికి జరిమానా.
సీసీ రోడ్డుపై పెద్ద రంధ్రం.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..