The World
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అమెరికా టారిఫ్ నిర్ణయంపై చైనా స్పందన: భారత్కు బలమైన మద్దతు
Published On
By Ram Reddy
అమెరికా ప్రభుత్వం భారతదేశంపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో, చైనా భారతదేశానికి బలమైన మద్దతును ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫీ చౌంగ్ ఆగస్టు 21న మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంపై తమ స్థానం స్పష్టంగా వెల్లడించారు.
అమెరికా తన స్వంత వ్యాపార ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆంక్షలు...
Read More...
భారత్పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన కొత్త వాణిజ్య విధానం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భారత ఉత్పత్తులపై 50% దిగుమతి సుంకం విధిస్తూ ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై భారత ప్రభుత్వం మాత్రమే కాకుండా అనేక అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు....
Read More...
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.
న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ...
Read More...
అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్లో శాంతికి మార్గం?
Published On
By Ram Reddy
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో ఉక్రెయిన్లో శాంతి సాధనకు మార్గం సుగమమవుతుందని భారత్ నమ్ముతోంది.
Read More...
రష్యాలో భారీ భూకంపం – పసిఫిక్లో సునామీ హెచ్చరికలు
Published On
By Ram Reddy
జులై 29, 2025న రష్యా తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. 8.8 తీవ్రతతో కదలికలు రావడంతో కమ్చాట్కా తీరంలో 3–4 మీటర్ల ఎత్తున సునామీ అలలు వచ్చాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read More...
ఆస్ట్రేలియాలో తయారైన తొలి రాకెట్ ప్రయోగం విఫలం – 14 సెకన్లలోనే క్రాష్
Published On
By Ram Reddy
ఆస్ట్రేలియాలో తయారైన తొలి దేశీయ రాకెట్ ‘ఎరీస్’ ప్రయోగం 14 సెకన్లలోనే విఫలమైంది. క్వీన్స్లాండ్లోని బోవెన్ వద్ద గిల్మోర్ స్పేస్ రూపొందించిన ఈ రాకెట్ లాంచ్ టవర్ను దాటి కొద్ది సేపు గాల్లోకి ఎగిరి, కంట్రోల్ కోల్పోయి నేలపై పడిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదు.
Read More...
కెనడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై ట్రంప్ సీరియస్… వాణిజ్య చర్చలకు బ్రేక్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో కెనడా వెనక్కి తగ్గకపోవడంతో, అమెరికా–కెనడా మధ్య జరుగుతున్న అన్ని వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్, “కెనడాతో...
Read More...
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం: 4,400 మందికి పైగా భారతీయులను రప్పించిన ఆపరేషన్ సింధు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్:
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్, ఇజ్రాయెల్లోని భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరారు. అంతేకాకుండా, పొరుగు దేశాల పౌరులు కూడా ఈ ఆపరేషన్ ద్వారా సాయం పొందారు.
కేంద్ర ప్రభుత్వం...
Read More...
జపాన్లో ట్విట్టర్ కిల్లర్కు మరణశిక్ష అమలు
Published On
By Ram Reddy
లోకల్ గైడ్: జపాన్ను ఒక్కసారిగా గజగజలాడించిన ‘ట్విట్టర్ కిల్లర్’కు ఇవాళ మరణశిక్షను అమలు చేశారు. 34ఏళ్ల టకాహిరో షిరాయిషి 2017లో 9 మంది, అందులో 8 మంది యువతులను హత్య చేసి దేశాన్ని కుదిపేశాడు. 2022లో అతనికి కోర్టు మరణశిక్ష విధించగా, చివరికి శిక్షను అమలు చేశారు.టకాహిరో ట్విట్టర్లో అకౌంటు పెట్టి, ఆత్మహత్య ఆలోచనలున్న వ్యక్తులతో...
Read More...
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర ప్రమాదం
Published On
By Ram Reddy
– స్కూల్ ఆవరణలో పేలుడు, తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి
లోకల్ గైడ్,
బంగూయ్ (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్): సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగూయ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్తెలెమీ బోగాండా ఉన్నత పాఠశాల (Barthelemy Boganda High School) ఆవరణలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పాఠశాలలో తొక్కిసలాట ఏర్పడి,...
Read More...
ఎస్సీవో డిక్లరేషన్పై సంతకం చేయని రాజ్నాథ్ సింగ్
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ :క్వింగ్డావో (చైనా): షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశాల్లో రూపొందించిన సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేయకుండా పక్కనపెట్టింది. ఈ ప్రకటనలో పెహల్గామ్ ఉగ్రదాడిపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం వల్లే, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉగ్రవాదం అంశంపై జరిగిన చర్చల అనంతరం జాయింట్ డిక్లరేషన్ ముసాయిదా...
Read More...
నేటి నుంచి జులై 15 వరకూ.. అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేేేేత
Published On
By Ram Reddy
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సమస్యల్లో చిక్కుకుపోయింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదం ఘటన మరువకముందే, ఈ ఎయిర్లైన్కి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ తన విమానాల రక్షణ తనిఖీలు ముమ్మరం చేసింది.ఇక నిర్వహణ సమస్యల కారణంగా జాతీయ, అంతర్జాతీయంగా పలు సర్వీసులను తాత్కాలికంగా...
Read More...
