*ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మురళీకృష్ణ యాదవ్ ఆత్మీయ పలకరింపు

*ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మురళీకృష్ణ యాదవ్ ఆత్మీయ పలకరింపు

( లోకల్ గైడ్ న్యూస్ షాద్నగర్ )

జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్, ఎల్కగూడ, గాలిగూడ, వీరన్నపేట, పీర్జాపూర్ గ్రామాల్లో ఇటీవల తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యువనాయకులు వై. మురళీకృష్ణ యాదవ్ గారు పరమర్శించారు, వారి కుటుంబాలలో ధైర్యాన్ని నింపి, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News