ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు....

లోక‌ల్ గైడ్ : 

ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు X వేదికగా వెల్లడించారు. నెలరోజుల పాటు ఆగస్టు 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు కీలక బిల్లులకు ఆమోదం పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు జాతీయ భద్రతపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్