ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ

-మాజీ వైస్ ఛైర్మన్ నందారం..నరసింహ గౌడ్

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శ్రీ సత్య సాయిసేవ సమితి ఆధ్వర్యంలో అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్, ప్రమోద్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, గ్రామస్తులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్