మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్
By Ram Reddy
On
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్
లోకల్ గైడ్:
ప్రముఖ గోల్డ్ కంపెనీ తమ బంగారు ఉత్పత్తులకు నిలయంగా మారే విధంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు.ఇవాళ మహేశ్వరం మండలం కేసీ తండా గ్రామంలో మలబార్ గోల్డ్ కంపెనీ కార్యకలాపాల యూనిట్ ప్రారంభించారు.ఇప్పటికే కేఎల్ఆర్ ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ పనులు సహా ప్యూచర్ సిటి పనులు, మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...