బాలానగర్ నాలాను పరిశీలించిన
By Ram Reddy
On
-హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
కూకట్ పల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): బాలానగర్ నాలా ఆక్రమణల గురించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం ఫిర్యాదు చెయ్యగా గురువారం బాలానగర్ నాలను, సాయి నగర్, వినాయక్ నగర్, చెరబండ రాజు నగర్ లలో పర్యటించినా ఏవీ రంగనాథ్ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఏంసి చైర్మన్ పుష్పా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మధు గౌడ్, పులి శ్రీకాంత్ పటేల్, యూగేందర్ రెడ్డి, ఆకుల నరేందర్, పులి శివకుమార్ గౌడ్, మధు మోహన్, భరత్, కల్యాణ నగర్ సంక్షేమ సంఘము అధ్యక్షులు యూసఫ్ భాయ్, మహిళా అధ్యక్షురాలు రేణుక, మహేందర్, శేఖర్, గజానంద్, జల్లా శివ, సాయి భారతి, తదితరులు, పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...