రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్

రంగారెడ్డి,లోక‌ల్ గైడ్ :
డిఆర్డిఏ, రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (APM) గా ' విధులు నిర్వర్తిస్తున్న శ్రీ పల్లె కృష్ణయ్య (Late)  విధులు ముగించుకుని వెళ్తుండగా ఆక్సిడెంట్ కారణంగా మరణించిన అతనికి Department ద్వారా రావాలసిన Gratuity amount రూ. 4,81,753/- లను తేది: 24.06.2025 నాడు శ్రీయుత జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా చేతుల మీదుగా శ్రీ పల్లె కృష్ణయ్య (Late) గారి భార్య అయిన శ్రీమతి పల్లె శ్రీలత,అతని కుమారుడికి Gratuity చెక్కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా, శ్రీయుత అడిషనల్ కలెక్టర్ (LB), శ్రీయుత DRDO, DRDA రంగారెడ్డి జిల్లా,Addl. DRDO  పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్