జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న..ఎమ్మెల్సీ అంజిరెడ్డి

జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న..ఎమ్మెల్సీ అంజిరెడ్డి

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని ఆర్ సి పురం లో గల ఎల్ఐజి విద్యా భారతి స్కూల్ లో జరిగిన పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నందరెడ్డి, లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్