జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న..ఎమ్మెల్సీ అంజిరెడ్డి
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని ఆర్ సి పురం లో గల ఎల్ఐజి విద్యా భారతి స్కూల్ లో జరిగిన పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నందరెడ్డి, లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Jul 2025 17:42:21
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ షాద్ నగర్...