బిఅర్ఎస్ యువనాయకుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చింతకుంటపల్లి గ్రామ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి  

ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ MEO చంద్రశేఖర్

బిఅర్ఎస్ యువనాయకుడు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చింతకుంటపల్లి గ్రామ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి  

లోకల్ గైడ్ కేశంపేట
 
కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సామజిక సేవకుడుబి అర్ ఎస్ యువ నాయకులు పోచమోని రమేష్ యాదవ్ తమ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను  20 మంది విద్యార్థులకు స్కూల్  బ్యాగ్స్ అందించారు.
గ్రామ స్పెషల్ ఆఫీసర్  కేశంపేట మండలం MEO చంద్రశేఖర్  మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రామ యువత, గ్రామ పెద్దలు ప్రోత్సహం అందించి    గ్రామం లో 1వ తరగతి నుడి 5వ తరగతి వరకు గ్రామ పాఠశాలలో విద్యార్థుల ని చేర్పించండి, ఇక్కడ మంచి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారాని తెలిపారు. వారు మంచి విద్య ను అందిస్తున్నారని అన్నారు. కావున గ్రామ పాఠశాల విద్యార్థులకు యువకులు రమేష్ యాదవ్ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిచలని మరియు విద్యార్థుల కు బ్యాగ్స్ అందించినందుకు యువ నాయకులు రమేష్ యాదవ్ కు అభినందనలు తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో  గ్రామ స్పెషల్ ఆఫీసర్ MEO చంద్రశేఖర్, BRS యువ నాయకులు  పోచమోని రమేష్ యాదవ్,  పాఠశాల ఉపాధ్యాయులు సుచరిత, షహీన్, గ్రామ సెక్రటరీ మురళి మరియు గ్రామ పెద్దలు కొండల్ రెడ్డి, యాదయ్య, రమేష్, మల్లేష్, గురుప్రసాద్, వెంకటయ్య, శ్రీకాంత్, రవి, రాజేందర్, శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి,వీరేష్, మైబెల్లి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి