హనుమకొండ జిల్లాలో జనహిత పాదయాత్ర
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
By Ram Reddy
On
హనుమకొండ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); తెలంగాణ పీసీసీ జనహిత పాదయాత్ర నిమిత్తం హనుమకొండ జిల్లా కి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి స్వాగతం తెలిపారు. ఈ స్వాగత కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట మేయర్ గుండు సుధారాణి, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
26 Aug 2025 12:01:37
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా...