తిరంగా యాత్ర బండారు దత్తాత్రయ

తిరంగా యాత్ర బండారు దత్తాత్రయ

 

శ్రీ బండారు దత్తాత్రయ మాజీ గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని, బండారు వైష్ణవ్ ఫౌండేషన్ & అలై బలాయి ఫౌండేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో 2025 ఆగస్టు 13న హైదరాబాద్‌లోని రాంనగర్ నుండి బాగ్ లింగంపల్లి వరకు తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బి.శ్యాంసుందర్ గౌడ్ బిజెపి మాజీ అధ్యక్షులు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా, శ్రీ జి. ఆనంద్ గౌడ్ ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు - కైలాస్ నగేష్ మాజీ గవర్నర్ ప్రైవేట్ సెక్రటరీ

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి