ఎరువుల షాపులు రికార్డులు పరిశీలించిన భద్రాచలం ఏడీఏ అధికారి

ఎరువుల షాపులు రికార్డులు పరిశీలించిన భద్రాచలం ఏడీఏ అధికారి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (లోకల్ గైడ్); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్ర పరిధిలో ఉన్న ఎరువుల షాపులను భద్రాచలం ఎంబీఏ అధికారి శుక్రవారం తనిఖీలు  నిర్వహించారు. ఈ తనిఖీలలో భద్రాచలం ఏడీఏ బీ సుధాకర్ రావు,  చర్ల వ్యవసాయ అధికారి  లావణ్య   ఆర్ కొత్తగూడెం, అంజనాపురం, చిన్నమిడిసిలేరు, చర్ల గ్రామాలలోని వివిధ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో కొంతమంది డీలర్ల వద్ద రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. గుర్తించిన దుకాణాలకు స్టాప్ సేల్ నోటీసులు జారీ చేసినట్లు, ఈ విషయం పై  చర్ల రైతు వేదిక నందు మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. దుకాణాలలో   పెర్మిషన్ బయో ఉత్పత్తుల విక్రయం నిలిపివేయాలని, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టమైన సూచనలు చేసారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి