మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు — ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు — ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

 

మహబూబ్‌నగర్:వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —

“ఈ పవిత్ర పండుగ రోజున ప్రతి హృదయం భక్తితో నిండిపోవాలి. విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కల సాకారం కావాలి. సమస్యలకు పరిష్కారం, కలలకు సాఫల్యం ప్రసాదించే గణనాథుడు ప్రజలందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

 

అలాగే వినాయక నవరాత్రులలో ప్రజలు శాంతిభద్రతలను పాటించాలి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ అనుమతులు తీసుకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, నదులు మరియు చెరువుల్లో నిమజ్జనం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

 

చివరిగా నవీన్ రెడ్డి మరొక్కసారి మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు

 

 

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి