మహబూబ్నగర్, షాద్నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు — ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
By Ram Reddy
On
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
“ఈ పవిత్ర పండుగ రోజున ప్రతి హృదయం భక్తితో నిండిపోవాలి. విఘ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రతి కల సాకారం కావాలి. సమస్యలకు పరిష్కారం, కలలకు సాఫల్యం ప్రసాదించే గణనాథుడు ప్రజలందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే వినాయక నవరాత్రులలో ప్రజలు శాంతిభద్రతలను పాటించాలి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ అనుమతులు తీసుకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, నదులు మరియు చెరువుల్లో నిమజ్జనం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
చివరిగా నవీన్ రెడ్డి మరొక్కసారి మహబూబ్నగర్, షాద్నగర్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
