ఎమ్మెల్యే సహకారంతో బాధితురాలికి 2,50,000 ఎల్ ఓ సి అందజేత
By Ram Reddy
On
కల్వకుర్తి (లోకల్ గైడ్); కడ్తల్ మండల కేంద్రంలోని గురిగళ్ళ మంజులకు ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన 2,50,000 ఎల్ ఓ సి అందించిన కాంగ్రెస్ పార్టీ జిల్ల కార్యదర్శి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యటా నరసింహ జిల్లా కార్యదర్శి బిక్య నాయక్,కడ్తాల్ మండల అధ్యక్షుడు భీచ్చా నాయక్, హన్మా నాయక్, డైరెక్టర్ చేగురి వెంకటేష్ గురిగళ్ళ లక్ష్మయ్య , సత్యం, మల్లేష్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ధశరత్, నరేష్, మరియు ఇతర పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
16 Nov 2025 23:44:24
కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ :
కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
