ఎమ్మెల్యే సహకారంతో బాధితురాలికి 2,50,000 ఎల్ ఓ సి అందజేత

ఎమ్మెల్యే సహకారంతో బాధితురాలికి 2,50,000 ఎల్ ఓ సి అందజేత

కల్వకుర్తి (లోకల్ గైడ్); కడ్తల్ మండల కేంద్రంలోని  గురిగళ్ళ మంజులకు ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన 2,50,000 ఎల్ ఓ సి అందించిన కాంగ్రెస్ పార్టీ జిల్ల కార్యదర్శి గూడూరు శ్రీనివాస్ రెడ్డి,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యటా నరసింహ జిల్లా కార్యదర్శి బిక్య నాయక్,కడ్తాల్ మండల అధ్యక్షుడు భీచ్చా నాయక్, హన్మా నాయక్,  డైరెక్టర్ చేగురి వెంకటేష్ గురిగళ్ళ లక్ష్మయ్య , సత్యం,  మల్లేష్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ధశరత్, నరేష్, మరియు ఇతర పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి