ఎమ్మెల్యే సహకారంతో బాధితురాలికి 2,50,000 ఎల్ ఓ సి అందజేత
By Ram Reddy
On
కల్వకుర్తి (లోకల్ గైడ్); కడ్తల్ మండల కేంద్రంలోని గురిగళ్ళ మంజులకు ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన 2,50,000 ఎల్ ఓ సి అందించిన కాంగ్రెస్ పార్టీ జిల్ల కార్యదర్శి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యటా నరసింహ జిల్లా కార్యదర్శి బిక్య నాయక్,కడ్తాల్ మండల అధ్యక్షుడు భీచ్చా నాయక్, హన్మా నాయక్, డైరెక్టర్ చేగురి వెంకటేష్ గురిగళ్ళ లక్ష్మయ్య , సత్యం, మల్లేష్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, ధశరత్, నరేష్, మరియు ఇతర పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
26 Aug 2025 12:01:37
బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్ చేసి మీ అకౌంట్ సమస్యలు ఉన్నాయని చెప్పే వ్యక్తులపై జాగ్రత్త. వారు వెంకట అప్డేట్ చేయాలని కోరుతూ OTP అడుగుతారు. ఇలా...