కిష్టారం పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలి 

గ్రామస్తులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వినతి 

కిష్టారం పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలి 

 

 

మహబూబ్ నగర్ జిల్లా ఆగస్టు 18(లోకల్ గైడ్):

జడ్చర్ల మండల పరిధిలో  కిష్టారం, పోలేపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కి బ్రిడ్జి మంజూరు కొరకు  పోలేపల్లి, కిష్టారం, ఖానాపూర్ గ్రామాల ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. పోలేపల్లి చెరువు  ప్రతి సంవత్సరం అలుగు పారడంతో  రాకపోకలు,  పోలేపల్లి కిష్టారం ఖానాపూర్ గ్రామాల విద్యార్థులకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. యువకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా బ్రిడ్జి మంజూరు చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సింగ్ దాస్ శ్రీనివాసులు , మొదల యాదయ్య, పాలెం రాజేంద్ర గౌడ్, పిట్టల వెంకటేష్,పిట్టల  సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి