ఉస్మానియా విశ్వావిధ్యలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్న కేశంపేట గురుకుల పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత
By Ram Reddy
On
లోకల్ గైడ్ కేశంపేట
డాక్టరేట్ పట్టా అందుకున్న గురుకుల తెలుగు అధ్యాపకురాలు డా. సుజాత
ఉస్మానియా విశ్వ
విద్యాలయం 84వ స్నాతకోత్సవంలో ఇస్త్రో చైర్మెన్ డాక్టర్ జి. నారాయణ్ చేతుల మీదుగా మంగళవారం MJP గురుకుల కేశంపేట కళాశాల తెలుగు అధ్యాపకురాలు సుజాత పట్టా అందుకున్నారు.
'మహబూబ్ నగర్ జిల్లా జానపద సాహిత్యం - స్త్రీల గేయాలు పరిశీలన అనే అంశంపై పరిశోధన డా.కె చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.
ప్రతిభకు పేదరికం అడ్డు రాదని, కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుజాత నిరూపించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ రావడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సహధ్యాపకులు. కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
02 Sep 2025 17:28:45
లోకల్ గైడ్ :
ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం