హైదరాబాద్ లో సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

హైదరాబాద్ లో సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్

 

సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రేలంగి సుధారాణి హైదరాబాద్ పర్యటిస్తున్నారు. ఇవాళ ఆమె తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. 

 

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ పనితీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమాచారం ప్రజలు పొందేందుకు సమాచార హక్కు చట్టం అత్యంత నమ్మకమైన విధానమని ఆమె అన్నారు. తెలంగాణ సమాచార కమిషన్ పనితీరును మెచ్చుకున్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి