సురభి కళామందిరంలో సత్యశ్రీనాథ్ మ్యూజికల్ జర్నీ
కళాభిమానులను అలరించిన సాంస్కృతిక సంబరాలు
By Ram Reddy
On
ఈ కార్యక్రమంలో సురభి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్.వెంకట్ రెడ్డి, ఎస్.ఏ.జయకృష్ణ, ఎస్.ఏ. శేఖర్, ఆర్.కోదండరావు, సాయి నందన్ ముదిరాజ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలమ్ యాదవ్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశేష సహకారం అందించారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
