రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :

రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అధికారులను ఆదేశించాలని రైతులతో కలిసి తమ ఆవేదనను వైరా ఎమ్మెల్యేకు తమ గోడును తెలుపుకున్నారు.ఆదివారం చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావ్ సింగ్,రైతులతో కలిసి వైరా ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రైతులు పండించిన పంటను రైతులే కొట్టుకునే విధంగా అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్య తెలుసుకొని కలెక్టర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారన్నారు.అలాగే  సామరస్యంగా కాలువ పనులు అడ్డుకోకుండా రైతులు సహకరించాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బచ్చలి వెంకటేశ్వర్లు, మాలోత్ స్వామి,గుజ్జర్లపూడి సైదులు,పాటి రాంబాబు,పాటి రామయ్య, గుజ్జర్లపూడి జాను,పాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు