ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ చేసి

ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్ చేసి

-రిమాండ్ తరలించిన బొల్లారం పోలీసులు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): పఠాన్ చేరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ద్విచక్ర వాహన దొంగలు, వాహన తనిఖీలలో భాగంగ పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తులను అదుపులోకి తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు వాహన డ్రైవర్ పై కూడ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన బొల్లారం పోలీసులు.

Tags:

About The Author

Related Posts

Latest News