జి యస్ టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసినవివిధ రంగాల వ్యాపారస్తులు
కేశంపేట మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ కి మండల అధ్యక్షురాలు రాధిక ఆధ్వర్యంలో పాలాభిషేకం
By Ram Reddy
On
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన వ్యాపారస్తులు
లోకల్ గైడ్ కేశంపేట
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లు కల్వకోలు తిరుపతి తట్టేపల్లి నరసింహా మాజీ వైస్ ఎంపీపీ పసుల నరసింహాయాదవ్ జిల్లా నాయకులు పల్లెఅంజయ్య ,నరేందర్ రెడ్డి , ఐలయ్యా,మండల ఉపాధ్యక్షులు, చౌడం శ్రీనివాస్, మండల కోశాధికారి పాలది శ్రీనివాస్, శక్తీ కేంద్ర ఇన్చార్జి లు , ఆకుల గోపాల్, నర్సింగ్, పులి శ్రీకాంత్ , మండల సీనియర్ నాయకులు భక్త వస్తల్, కుమార్ స్వామి గుప్త,తలసాని పవనుకుమార్ రెడ్డీ, కృష్ణ యాదవ్,వీరేందర్ నాయక్ , రమేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,డిల్లీ నగేష్,దాసరి మహేష్ , పండు, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నరు.
Tags:
About The Author
Latest News
07 Sep 2025 18:25:09
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):
ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..ఆదివారం,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ...