బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి సమీపంలో గంగమ్మ వాగునీ పరిశీలించిన కలెక్టర్
By Ram Reddy
On
కామారెడ్డి సమీపంలో గంగమ్మ వాగు పై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. రామారెడ్డి గ్రామం సమీపంలోని ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ. 3 కోట్లు వ్యయం అంచనా . కాగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా బ్రిడ్జ్ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ మోహన్, డీఈఈ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
26 Jul 2025 14:28:46
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జూలై