జగదీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా అమెరికాలో

జగదీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా అమెరికాలో

-పూల మొక్కలు నాటిన మిరియాల ప్రీతం

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): చందానగర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మేరీ ల్యాండ్ లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో పూల మొక్కలు నాటి జగదీశ్వర్ గౌడ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం మాట్లాడుతూ..జగదీశ్వర్ గౌడ్ ప్రజల మనిషి అని రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని శేరిలింగంపల్లి ప్రజల కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ సిటిజన్ ల అయినా గోపాల్, ప్రసాద్, అనిల్, శ్రీధర్, మిలిత్, రియాల్ష్, విష్, సెంథన్, కీనన్, రాగిబ్, శ్రేయాన్ పాల్గొని జగదీశ్వర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

వరస విజయాల ఇస్రోకు వందనం. వరస విజయాల ఇస్రోకు వందనం.
    మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.
నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
సొంత వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  
పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి