దళిత మహిళపై జరిగిన దాడిని ఖండించండి.

కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెముడాల పరుశురాములు

దళిత మహిళపై జరిగిన దాడిని ఖండించండి.

 మిర్యాలగూడ ఫిబ్రవరి 10
 

సమాజంలో దళితులపై రోజుకిరోజు దాడులు పెరుగుతున్నాయి  సంబంధం లేని విషయం తన బాధ్యులని చేసి దాడులు చేస్తున్నారని కెవిపిఎస్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెముడాల పరుశురాములు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మిర్యాలగూడ లోని  బాపూజీ నగర్ లోని దళిత మహిళ అయినటువంటి మొండి కత్తి జనకమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసిన కొత్త శ్రీను   ఆయన భార్య స్వప్నాలు మాదిగలు మా ఇంటి ముందు నుండి వెళ్లొద్దు అని అసలు మాదిగ కులస్తులు మా ఇంటి వైపు కూడా చూడొద్దని రోడ్డుపై వెళ్తున్న జానకమ్మ పై రక్తాలు వచ్చేలా దాడి చేసి  ఇష్టానుసారంగా కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు, జానకమ్మను పరామర్శించి అనంతమైన మాట్లాడుతూ , హైటెక్ యుగంలోని ఈ రోజుల్లో దళితులనే కారణంగా ఇంకా దాడులు జరగడం  హేయమని ఇలాంటి దాడులు  పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు  అటం టూ మర్డర్ కేసులు పెట్టి నిందితులను  కఠినంగా చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు  ఈ సందర్భంగా వారిని పరామర్శించిన వారు ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యులు కంభంపాటి శంకర్ మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి సైదా నాయక్ దళిత మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు చిత్రం ఉమాదేవి నకిరేకంటి కృష్ణ ,అజయ్ తదితరులు పాల్గొనారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.