మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంప్ మధిర కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు
ఖమ్మం జిల్లా మధిర: లోకల్ గైడ్:
మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో 87,500/- రూపాయల 2 చెక్కులు పంపిణీ..*
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు, మిత్ర బృందం.ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆసరాగా నిలుస్తోందని జవ్వాజి ఆనందరావు అన్నారు.రేణుక చౌదరి మధిర క్యాంప్ కార్యాలయంలో...
*రూ. 87,500 విలువైన 2 చెక్కులను* లబ్ధిదారులకు.. అందజేసినారు..
1) కోమటి శ్రీనివాసరావు-రూ 60,000/-
2) పార్శపు రాణి -రూ 27,500/-
ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి,మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి కి,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు కి, కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కర్లపూడి అప్పారావు, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దోర్నాల వెంకట రవి,మండల నాయకులు ఆవుల గురుబ్రహ్మం,జల్లేపల్లి ప్రసాద్,భాద సత్యనారాయణ రెడ్డి,తదితరులు,పాల్గొన్నారు...
About The Author
