ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో శ్రావణ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం లోని శ్రీ శ్రీ శ్రీ ఐదుగుడిల పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించికొని ప్రత్యేక పూజలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పూజలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారి, రవి గౌడ్, మల్లేష్, వెంకట్ రెడ్డి, వైట్ల వెంకటేష్, రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, సాయి వెంకట, హర్ష చారి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 20:18:07
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ : మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో జాతీయ నులిపురుగుల...