మాణిక్యారం ఎర్రబోడు ప్లాంటేషన్ లో ట్రెంచ్ కొట్టిన వైనం
- పోలీసుల భారీ బందోబస్తు
-
- లోకల్ గైడ్ /కారేపల్లి మండలం మాణిక్యారం ఎర్రబోడు ప్లాంటేషన్ భూమిలో ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు బందోబస్తు లో ట్రెంచ్ కొట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు సాగుదారులు అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ అధికారులు చేసిన పనికి గిరిజనులు మండిపడుతున్నారు. పోడు భూములు జీవనాధారంగా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులకు ప్రభుత్వం ప్రత్యన్మయం చూపిస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ సంగతే మరిచి ఎటువంటి న్యాయం చేయకుండా పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి తెస్తే పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందుకే ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే.. ప్రజా పాలన అని చెబుతూ... నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం విచారంగా ఉందని, ఇప్పటికైనా ఎర్రబోడు పోడు సాగుదారుల కు న్యాయం చేయకపోతే... ఆందోళనలు ఉదృతం చేస్తామని పొడుసాగుదారులు, గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
- పోలీసుల భారీ బందోబస్తు
-
- లోకల్ గైడ్ /కారేపల్లి మండలం మాణిక్యారం ఎర్రబోడు ప్లాంటేషన్ భూమిలో ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు బందోబస్తు లో ట్రెంచ్ కొట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోడు సాగుదారులు అందుబాటులో లేకపోవడంతో అటవీశాఖ అధికారులు చేసిన పనికి గిరిజనులు మండిపడుతున్నారు. పోడు భూములు జీవనాధారంగా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులకు ప్రభుత్వం ప్రత్యన్మయం చూపిస్తామని చెబుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆ సంగతే మరిచి ఎటువంటి న్యాయం చేయకుండా పోడు భూముల్లో ట్రెంచ్ కొట్టడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన బాటలోనే నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోడు సాగుదారులకు న్యాయం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి తెస్తే పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అందుకే ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే.. ప్రజా పాలన అని చెబుతూ... నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం విచారంగా ఉందని, ఇప్పటికైనా ఎర్రబోడు పోడు సాగుదారుల కు న్యాయం చేయకపోతే... ఆందోళనలు ఉదృతం చేస్తామని పొడుసాగుదారులు, గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
Ask ChatGPT