ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ
By Ram Reddy
On
మిడ్జిల్ జూన్ 20:(లోకల్ గైడ్):
మిడ్జిల్ మండల పరిధిలోని వాడాల గ్రామానికి చెందిన సోయి కృష్ణమ్మా కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 18 వేల రూపాయల చెక్కును శుక్రవారం అందజేసినట్లు మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు బాసటగా నిలుస్తున్నదని వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో 18 వేల రూపాయలు లబ్ధిదారులకు మంజూరు కావడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో బిర్లా మల్లయ్య చంద్రయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...