నేడు టీంతో కలవనున్నటీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం
By Ram Reddy
On
.png)
లోకల్ గైడ్:
ఇంగ్లండ్ నుంచి తల్లికి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. తల్లి పరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం తిరిగి జట్టుతో చేరనున్నాడు. బీసీసీఐ వర్గాల ప్రకారం, గంభీర్ మంగళవారం ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉంది. ఇదే రోజు జట్టుతో కలిసే అవకాశం కూడా ఉంది.
Tags:
About The Author
Latest News

23 Jun 2025 10:57:37
హనుమకొండ(లోకల్ గైడ్):
ఆర్య వైశ్యుల అభివృద్దే తన లక్ష్యమని ఆర్యవైశ్య అఫిషిషల్అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నికైన దొంతుల ఈశ్వరయ్య...