ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి:

నారాయణపేట రూరల్ ఇంచార్జి ఎస్సై గాయత్రి

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి:

నారాయణపేట మార్చి 25:

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని నారాయణపేట రూరల్ ఇంఛార్జి ఎస్సై గాయత్రి కోరారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన అరయవ్ అలైన్  కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నారాయణపేట రూరల్ ఇంచార్జి ఎస్సై గాయత్రి ఆధ్వర్యంలో ప్రజలకు, వాహనదారులకు, డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా గమనిస్తా నాలకు చేరుకోవాలని ఎస్ఐ తెలిపారు.రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరు గుతోందనీ ఆవేశం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కార ణం భద్రతా నియమాల పట్ల నిర్లక్ష్యమే అన్నారు. వాహ నదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించా లన్నారు. ఇవి శిక్షల కోసం కాదు, మీ ప్రాణాల రక్షణ కోసం” అని స్పష్టం చేశారు.
అలాగే “ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగు లుస్తుందన్నారు. మీ కోసం కాదు, మీ కుటుంబాల కోసం అయినా రోడ్డు భద్రత నియ మాలు కచ్చితంగా పాటించా లి అని కోరారు.ఈ కార్యక్ర మంలో ప్రజలు, వాహన దారులు, డ్రైవర్లు పాల్గొన్నా రు.
ఫోటో రైట్ అప్:5.అవగాహన కల్పిస్తున్న పోలీసులు 
____________________

Tags:

About The Author

Latest News

అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం  అభివృద్ధే మా లక్ష్యం ప్రజల రక్షణే మాధ్యేయం 
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం