దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం
కడియాల కుంట తండా లోని రెండు గుళ్లో హుండీలు చోరీ
By Ram Reddy
On
కడియాల కుంట తండా సేవాలాల్ మహారాజ్ మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి హుండీలు చోరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు
లోకల్ గైడ్ షాద్ నగర్
రిగింది. అంతలోనే దొంగలు దోచుకుపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బూరుగడ్డ తండాలోని ఆంజనేయస్వామి గుడిలోని హుండీ నీ సైతం దొంగలు ఎత్తుకెళ్లడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడిలోని హుండిని ఎత్తుకెళ్లి సమీపంలోని వ్యవసాయ పొలంలో పగలగొట్టి కానుకలను ఎత్తుకుపోవడం జరిగింది.దీంతో తండా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ పరిధిలోని రెండు గుళ్లో ఒకేరోజు చోరీ జరగడంతో తాండ ప్రజలు మరియు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
