మెగా రక్త దాన శిబిరం ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు

మెగా రక్త దాన శిబిరం ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు


 ఖమ్మం జిల్లా సత్తుపల్లి: లోకల్ గైడ్ :
సత్తుపల్లి జేవియర్  కాలేజీ ప్రాంగణంలో నిర్వకులు బ్రహ్మ కుమారి సమాజ సంఘసేవ ఆధ్వర్యంలో విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్బంగా మెగా రక్త దాన శిబరంలో పాల్గొని రక్తం దానం వలన ఆపద లో వున్నా వారి ప్రాణాలు కాపాడటం కోసం ఉపయోగ పడుతుంది అని అది ఎంతో మంచి ఆIMG-20250823-WA0142లోచన అని దీన్ని ఏర్పాటు చేసిన బృందంనీ మరియు రక్త దానం చేసిన పలువురునీ అభినందించటం జరిగింది.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాలుగోన్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి