రైతు సంక్షేమమే బీజేపీ లక్ష్యం
కేంద్రం భరించే భారీ ఎరువుల సబ్సిడీ
By Ram Reddy
On
ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి
పఠాన్ చేరు, లోకల్ గైడ్ :
డిఏపీ 50 కేజీలు, అసలు ధర: రూ.3771. రైతు చెల్లించేది: రూ.1311 మాత్రమే. కేంద్రం సబ్సిడీ: 2422 రూపాయలు.
ఒక ఎకరానికి ఒక పంట వేసేందుకు 2 యూరియా, 2 డిఏపి బస్తాలు అవసరం. అంటే ఒక్క పంటకు కేంద్రం సబ్సిడీ రూ.9316. రూపాయలు. ఏడాదికి రెండు పంటలకు కలిసి18,632. రూపాయలు సబ్సిడీ రైతు లాభం పొందుతారు. అదనంగా ప్రతి రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి రూ.6 వేలు జమ అవుతోంది. అందువల్ల ఒక ఎకరానికి సంవత్సరానికి రైతుకు లభించే కేంద్ర సహాయం మొత్తం 24,632 రూపాయలు. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం, దేశ సంక్షేమమే బిజెపి సంకల్పం. "భారత్ మాతా కీ జై"
Tags:
About The Author
Latest News
08 Sep 2025 18:37:21
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ