ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు 

ప్రమాదం తప్పిన  ఆర్టీసీ బస్సు 

సంగారెడ్డి (లోకల్ గైడ్) : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మక్తక్యాసారం రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న  కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతో బస్సు ను కాలువలో నిలపడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా బస్సు నడుపుతున్న డ్రైవర్ కు స్వల్పంగా చేతికి  స్వల్ప గాయాలు అయినవి.  ఈ సంఘటన కు ప్రధాన కారణం   ఆందోల్ నియోజకవర్గం లో రోడ్డులు సరిగా లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు  అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆరోగ్య మంత్రి చర్యలు చర్యలు తీసుకొని  ఈలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు .

Tags:

About The Author

Latest News

వరస విజయాల ఇస్రోకు వందనం. వరస విజయాల ఇస్రోకు వందనం.
    మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్); మహబూబాబాద్ పట్టణ పరిధిలో నిన్న ఇస్రో ప్రయోగించిన రాకెట్ విజయవంతంఅయినా సందర్భంగా స్థానిక గాదెరుక్మరెడ్డిమెమోరియల్ హై లో సంబురాలు నిర్వహించారు.
నిర్బంధంతో ఉద్యమాల్ని ఆపలేరు.
సొంత వ్యాపారంతోనే ఆర్థిక అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి  
పెండింగ్ లో ఉన్న కార్మికుల రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి  కి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు
వార్షిక తనిఖీల్లో భాగంగా ఐదవ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన  అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు రాజా వెంకటరెడ్డి...
పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..... రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి