వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల పనితీరు పై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం.
By Ram Reddy
On
హైదరాబాద్ : లోకల్ గైడ్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట త్మకముగ వ్యవసాయ రంగం కు అధిక నిధులు కెటాయిస్తుందని అందుకు అనుగుణంగా వార్షిక ప్రణాళిక లు ఏర్పాటు చేసుకొని రైతులకు మేలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
