ప్రతి పాఠశాలలో బడిబాట కార్యక్రమం
ఎంఈఓ ఆనంద్ రావు
By Ram Reddy
On
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మే 14 (లోకల్ గైడ్)
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యాము, టాయిలెట్స్, ఉన్నత పాఠశాలలో సైన్స్ మ్యాస్ ల్యాబ్లు డిజిటల్ బోధనతో కూడిన విద్యా బోధన ఉపాధ్యాయులచే అందించబడుతుందని విద్యార్థులను మంచి ప్రతిభావంతులుగా తీర్చి దిద్దుతామని తెలియజేయడం జరిగింది కావున మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంఈఓ ఆనంద్ రావు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినారు.
Tags:
About The Author
Latest News
14 May 2026 20:45:34
ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే
