జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ పర్యటన.
మధ్యాహ్న భోజన ప్రక్రియ పరిశీలన జిల్లా కలెక్టర్ కే హైమావతి
By Ram Reddy
On
సిద్దిపేట బ్యూరో లోకల్ గైడ్
రాయపోల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓపి రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు ఆసుపత్రి సమయపాలన పాటిస్తూ ప్రతిరోజు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరియు

రాయపోల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార పదర్థాలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత మెరుగుపరచాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందికి సూచించారు
Tags:
About The Author
Latest News
04 Mar 2026 20:53:55
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
