ఉపాధ్యాయులై ఆకట్టుకున్న విద్యార్థులు
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకు న్నారు.
నారాయణపేట ఫిబ్రవరి 18:
నారాయణపేట మండలం జాజాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకు న్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవ హరించి విశేషంగా ఆక ట్టుకున్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులో చక్కగా బోధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొత్తము 25 మంది విద్యార్థులు ఉపాధ్యా యులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యే గా లావణ్య జిల్లా కలెక్టర్ గా కృష్ణవేణి,జిల్లా విద్యాశాఖ అధికారి గా ఆది త్య ,మండల విద్యాధి కారిగా రాఘవేణి, ఉపాధ్యాయు లుగా భారతి అక్షిత అనిత కేశవకుమార్ రాహుల్ నవ్య శ్రీ ఆర్ నవీన్ రిత్విక అక్షయ మహేశ్వరి శ్రీలేఖ సలోని ఎల్ శిరీష దీపిక చరణ్ సాయి చరణ్ రేవంత్ ప్రభాస్ శ్రీవాణి మానస అంజలి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవ హరించి ఆకట్టుకున్నారు. విద్యార్థులనుప్రధానోపాధ్యాయురాలు,ఉపాద్యాయులు అభినందించారు.
ఫోటో రైట్ అప్:6.ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు
_______________________
