కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

148 చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ సదా శివా రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

నారాయణపేట మార్చి 17:

నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో మంగళవారం కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు సంబంధించిన 148 చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ సదా శివా రెడ్డి లబ్ధిదారులకు అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో అండగా ఉందన్నారు.ఈ పథకం ద్వా రా పేదలు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆనందంగా జరుపు కుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మత్స్య సహ కార సంఘం జిల్లా అధ్యక్షు డు కాంత్ కుమార్,ఎమ్మెల్యే సహాయకుడు చిట్టెం మాధ వరెడ్డి,డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ,ఆర్ ఐ గోపాల్ రావు,జాజాపూర్ సర్పంచ్ కే.సంగీత లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:9.చెక్కులు పంపిణీ చేస్తున్న శివారెడ్డి
____________________

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం