ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
By Ram Reddy
On
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మర్చి 29
టెక్రియాల్ గ్రామం 13 వ వార్డులో జరిగిన ఛత్రపతి శివాజీ మాహారాజ్,బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావారి స్వామీ, స్థానిక కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, కౌన్సిలర్లు కళ్ళే సావిత్రి సత్యం,మహేష్,సిద్ధిక్,వాజీద్,మాజీద్,భూపతి,మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి మల్లన్న,మాజీ కౌన్సిలర్ శంకర్ రావ్, రవి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
