వేంసూరు మండలం - కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలన ......
పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన .... రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ .
By Ram Reddy
On
సత్తుపల్లి:లోకల్ గైడ్ :
కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన .... రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ .
ఈ కార్యక్రమం లో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గొర్ల సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు వెల్ది జగన్ మోహన్ రావు, గంగాధర్ రావు, కుక్కపల్లి శ్రీను, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సంబంధిత అధికారులు మరియు వెంసూరు మండల గ్రామ సర్పంచులు, రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు....
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
