వేంసూరు మండలం - కల్లూరుగూడెం  పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలన ......

పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన ....  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా  దయానంద్ .

వేంసూరు మండలం - కల్లూరుగూడెం  పామాయిల్ ఫ్యాక్టరీ పరిశీలన ......

 సత్తుపల్లి:లోకల్ గైడ్ :
కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరి నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించిన ....  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా  దయానంద్ .IMG-20260318-WA0120

  సుమారు 100 కోట్ల రూపాయల వ్యయం తో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు.. సుమారు ఇప్పటివరకు 60% పనులు పూర్తి కావస్తున్నాయి అని తెలిపారు.. ఆధునిక నూతన మలేషియా టెక్నాలజీ తో నిర్మాణం జరుగుతుంది అని తెలిపారు.. వేంసూరు మండల రైతులకు  పంటలు ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది అని తెలిపారు.. వేంసూరు మండలం లో మరియు కల్లూరుగూడెం ప్రాంత పరిసరాల్లో భూములు రేటు బాగా పెరిగాయి అని రైతులు సంతోషం గా వున్నారు అని తెలిపారు.. పామాయిల్ ఫ్యాక్టరీ వలన ఏటువంటి కాలుష్యం జరగకుండా టెక్నాలజీ వాడాలి అని కాంట్రాక్టర్ కు సూచించారు.. లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ వలన  ఉద్యోగ అవకాశాలు మరియు రోజువారి పనులు వేతనం దొరుకుతుందని తెలియజేశారు... అతి త్వరలో వింసూరు మండలంకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందుతాయని వేంసూరు మండలం పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని తెలియజేశారు . రాగమయి దయానంద్                                                         ఈ సందర్భంగా రైతులందరూ తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , ఉప ముఖ్య మంత్రి శ్రీ బట్టి , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు... డాక్టర్ మట్టా దయానంద్ .

 ఈ కార్యక్రమం లో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు సోమిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గొర్ల సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు వెల్ది జగన్ మోహన్ రావు, గంగాధర్ రావు, కుక్కపల్లి శ్రీను, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సంబంధిత అధికారులు  మరియు వెంసూరు మండల గ్రామ సర్పంచులు, రైతు సోదరులు, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు....

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం